Sunday, April 1, 2012

నిప్పులో అధర్మం 
నిప్పులో ఎలా అధర్మం పెరిగింది. 
ఒక వస్తువు కానీ, ఒక జంతువు కానీ, ఒక మనిషి కానీ నిప్పులో పడితే నల్లగా మాడి బూదిడైపోతుంది. ఆ ప్రకారంగా నిప్పుకు సమానమైనదిగా ప్రస్తుతం విద్యుచ్చక్తి. అందుకే శవాలను కరెంటులో కాలుస్తున్నారు. ఇప్పుడు మనకు ఎంత కరెంటు కావాలి? అనేదే ప్రశ్న. ప్రజలు ఉపయోగిస్తున్నారు అని కరెంటును తయరుచేస్తున్నారా? లేక కరెంటును తయారు చేసి ఇస్తున్నారని ప్రజలు ఉప్పయోగిస్తున్నారా? ఆలోచించండి. మేధావుల్లారా! ముఖ్యంగా యువత.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...