Sunday, April 1, 2012

నీటిలో అధర్మం 
నీటిలో అధర్మం ఎలా పెరిగింది. స్వచ్చమైన నీరు గతంలో బావిలోను, నుయ్యిలోను, మంచినీటి చెరువులోను, లభించేవి. అయితే ఆ నీటిలో  మనకు తెలీని కలుషితాలు వున్నాయి. వాటి వలన జబ్బులు వస్తాయి అని చెప్పి, మనకు తెలిసేలాగా అందులో స్లో పాయిజన్  కలుపుకుకుని త్రాగుతున్నము. ఎలాగైనా జబ్బు రావలసిందే. కానీ నాచురల్ గా, ప్రకృతిపరంగా తెలీని కలుషితాల వలన జబ్బు వస్తే అది ధర్మం. మనకు తెలిసేలా స్లో పాయిజన్ కలుపుకుని జబ్బు తెచ్చుకోవడం అధర్మం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...