స్వచ్చ భారత్ అంటే ఇదేనా
స్వచ్చ భారత్ మిషన్ వారు గోర్లలో మురికి ఉండవచ్చు , భోజనానికి ముందు సబ్బు తో చేతులు కడగండి అని అంటున్నారు. గోర్లు కత్తరించుకోండి అని చెప్ప్పోచ్చు కదా , చెప్పరు. సబ్బుతో కడగాలంటే ఎంత నీరు ఖర్చు అవుతుంది. అసలే నీరు ని ఇలా వేస్ట్ చేయడమే స్వచ్చ భారతా ? ఒక వేళ చేతులు సరిగా కడగక పోతే సబ్బుతో ఆహారాన్ని తింటే జబ్బులు రావా ? రావాలనే చెబుతున్నారా ? ఆలోచించండి మేధావుల్లారా !